గుండాల ఆగస్టు 15(మన్యం మనుగడ) 75వ స్వాతంత్ర దినోత్స సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై కిన్నెర రాజశేఖర్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే భారత వనికి స్వాతంత్రం వచ్చిందని ఆయన అన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మనమందరం సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సిబ్బందితోపాటు ప్రజలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: