మన్యం మనుగడ కరకగూడెం:మహిళలు అన్ని రంగాలలో విశేషంగా రాణించాలని ఎంపీపీ రేగా కాళికా అన్నారు.మండల కేంద్రం లోని కరకగూడెంలోని నూతనంగా ఏర్పాటు చేసిన సాయిశ్రీ రెడీమేడ్,శారీ సెంటర్ ని ప్రారంబించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు వంట ఇంటికే పరిమితం కాకుండ నచ్చిన రంగాన్ని ఎంచుకొని అభివృద్ధి చెందలన్నారు.అలాగే మహిళలు రాజకీయంగా,ఆర్ధికంగా, వ్యాపార రంగాలలో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడీమేడ్ షాపు నిర్వాహకురాలు బతిని.స్వప్న,పలువురు మహిళలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: