మన్యం టీవీ చర్ల:
చర్ల మండలం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు జాతీయ జెండాను ఎగర వేసిన టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజారావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల పోరాట ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర ఫలాలు మన దేశంలో ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే నాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే దేశం కోసం దేశ భవిష్యత్తు కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన పోరాట యోధులను ఎన్నటికీ మరచిపోలేం అన్నారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు పోలిన లంక రాజు, ఆత్మ కమిటీ చైర్మన్ పోలిన రామచంద్రరావు, బీసీ సెల్ అధ్యక్షులు దొడ్డి సూరిబాబు పి ఎ సి యస్ డైరెక్టర్ ముమ్మినేని అరవింద్, మండల యుత్ అధ్యక్షుడు కాకి అనిల్, టౌన్ ప్రెసిడెంట్ ముమ్మినేని సత్య సంపన్, సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు, రైతుబంధు క్లస్టర్ తోటపల్లి మాధవరావు, మాజీ ఎంపీటీసీ ఆలం ఈశ్వర్, ఎస్టీ సెల్ అధ్యక్షులు కాపుల నాగరాజు, ఎస్సీ సెల్ అధ్యక్షులు తోటమల్ల వరప్రసాద్, ఎంపీటీసీ మిడియం శోభారాణి, మహిళా అధ్యక్షురాలు పోలూరి సుజాత, సీనియర్ నాయకులు దొడ్డి తాతారావు, అజీజ్, తడికల లాలయ్య, ఇరస వడ్ల రాము, ఉద్యమకారుడు పటాన్ మహబూబ్, తోటమల్ల రవి, రావుల కిషోర్, గోరింట్ల వెంకటేశ్వరరావు, కొంగూరి వెంకటేశ్వర్లు, మెంతుల నాగరాజు, కొంగూరి సోమరాజు, రమేష్, తోట మల్ల సందీప్ ,గోవర్దన్, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
Post A Comment: