మన్యం మనుగడ వాజేడు ఆగస్టు 13. భారతదేశం స్వరాజ్య పాలనలో 75 సంవత్సరాల గడిస్తున్న సందర్భంలో దేశంలో పట్టణాల నుండి గ్రామాల వరకు అమృత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నేడు వాజేడు మండల కేంద్రంలో క్రీడల మహోత్సవం నిర్వహించారు. ఈ క్రీడలు వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, కబడ్డీ, పలు క్రీడలకు పోటీలు నిర్వహించారు. రెండు జట్లగా పోటీలోకి తెలపడ్డాయి, జడ్పిటిసి తల్లడి పుష్పలత, ఎంపీపీ శ్యామల శారద జట్ల మధ్య పోటీ జరిగింది. ఎంపీపీ శ్యామల శారద జట్టు అన్ని ఆటల్లో గెలుపొందారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ ,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, సోషల్ మీడియా జె టి వి సత్యనారాయణ. జిల్లా రైతుబంధు సభ్యులు తల్లడి నాని బాబు, సర్పంచులు పూసం నరేష్, జజ్జరి, మేనక, కుర్సం అనంత, పాయం విజయలక్ష్మి, పునేమ్ నాగచంద్రిక, పాయం జానకి రమణ. అశ్వపతి ,నాగార్జున కార్యదర్శులు, ప్రభాకర్, చిచ్చడి అశోక్, శ్రీకాంత్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: