CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

75వ వజ్రోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చా.

Share it:

 


దమ్మపేట:(ఆగస్ట్ 13)మన్యం మనుగడ ప్రతినిధి: గండుగులపల్లిగ్రామం,లో 75వ భారత స్వాతంత్ర్య  వజ్రోత్సవాల్లో బాగంగా గడుగులపల్లి గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో స్థానికులతో కలిసి అశ్వారావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావుపాల్గొన్నారు.

ఈసందర్బంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాతూరాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ఈ విదంగా స్వాతంత్యపు 75 వజ్రోత్సవ సంబురాళ్ళనుప్రజలందరూ కలిసి ఐక్యమంత్యంగా నిర్వహించడం చాలా గొప్ప విషయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ ఎస్ నాయకులు జారే ఆదినారాయణ , ఎంపీపీ సొయం ప్రసాద్,సర్పంచ్ సుశీల రాజేష్ , వైయస్ సర్పంచ్ ఉపేందర్ , ఎర్ర వసంతరావు , కాసాని నాగప్రసాద్ , ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఆశ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: