మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ:
మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు 75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్లో ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు స్థానిక మహిళలచే ఎంపీడీవో అన్నపూర్ణ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలలో 75 వ స్వాతంత్ర దినోత్సవ ముగ్గు అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎంపీఓ తోట తులసీరామ్, ఏపిఎం సంపత్, అంగన్వాడి టీచర్లు, గ్రామ దీపికలు, డ్వాక్రా మహిళలు, పాల్గొన్నారు.
Post A Comment: