CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

శ్రీరామకృష్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 75 మీటర్ల మువ్వన్నెల పతాక ర్యాలీ.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్బంగా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం రాజుపేట సెంటర్ నందు శ్రీరామ కృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ.నాగరమేష్, బెనర్జీ ,గ్రామ పెద్దలు తుమ్మల ముఖర్జీ ఆధ్వర్యంలో రాజుపేట గ్

 జడ్పీఎస్ఎస్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థుల సహకారంతో 75 మీటర్ల జాతీయ పతాకాన్ని చేత బూని ర్యాలి నిర్వహించడం జరిగింది.స్వాతంత్య్రం రావటానికి 

 తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులకు జేజేలు నినాదాలతో రాజుపేట గ్రామం మార్మోగింది.ఈ కార్యక్రమానికి మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు .ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మంగపేట ఎస్సై తాహిర్ బాబా ,మండల స్పెషల్ ఆఫీసర్ తులా రవి , ఎంపీడీవో కర్నాటి శ్రీధర్ ,ఆర్ ఐ పోరిక సునీల్ ,ఎంఈఓ లకావత్ రాజేష్ ,పంచాయతీ సెక్రెటరీ ఉపేంద్ర, రాజుపేట గ్రామ పెద్దలు ఎడ్లపల్లి నర్సింగరావు,ఎలమంచిలి రామబ్రహ్మం , చదలవాడ సాంబశివరావు, గంగెర్ల రాజారత్నం ,పేరయ్య ,మహేష్ ,అమీర్,ఉండవల్లి రమేష్ హరీష్ వివిధ పార్టీలకు చెందిన నాయకులు కొమరం ధనలక్ష్మి ఇస్సార్,ఓదెల సుధీర్ ,మద్దిపాటి. శేషు ,పల్లికొండ యాదగిరి బొప్పన జ్యోతి,చౌలం.వెంకటేశ్వర్లు, రామ్మోహన్ ప్రజా సంఘాల నాయకులు కొమరం నర్సయ్య, కొమరం మాధవరావు, కుర్సం విష్ణుమూర్తి, శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులు బాడిశ నవీన్, బాడిశ ఆదినారాయణ, చెట్టుపల్లి రామకృష్ణ ,ఇందారపు రమేష్ ,నితిన్, కుర్సం.హేమలత మడకం సుప్రజ, కనుకుంట్ల నాగరాజు, జయరాజు, చిట్యాల రాజశేఖర్ ,చౌలం వేణు, గట్టుపల్లి అర్జున్ ,చౌలం.సాయిబాబు, వికాస్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: