గుండాల ఆగస్టు 25(మన్యం మనుగడ) గుండాల తండాలో నిర్వహించే వినాయక ఉత్సవాలకు స్థానిక ప్రభుత్వ వెటర్నరీ హాస్పిటల్ లో పనిచేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్ హరి కిరణ్ 6 వేల రూపాయల విరాళాన్ని గురువారం అందించారు. ప్రతి సంవత్సరం తండాలో ఎంతో వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను తండావాసులు ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి ముందస్తుగానే హరికిరణ్ విరాళం అందించడం ఎంతో ఆనందంగా ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. విరాళం అందించిన హరి కిరణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలని నిర్వాహకులు పేర్కొన్నారు
Navigation
Post A Comment: