మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: 18 ఏండ్లు వయసు పైబడిన ప్రతి ఒక్కరు కోవిడ్ బూస్టర్ డోస్ తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ వెంకట ప్రకాష్, ఎంపీడీవో అన్నపూర్ణ మండల ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం పలు గ్రామాలలో వీరిరువురు పర్యటించి బూస్టర్ డోస్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో వీరు మాట్లాడుతూ.... కోవిడ్ నియంత్రణకు బూస్టర్ దోస్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ తోట తులసిరామ్, వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు,ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: