CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

17 వ రోజుగా నిర్వాదిక సమ్మె.

Share it:

 


మన్యం మనుగడ వాజేడు ఆగస్టు 10. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించినటువంటి పే స్కేలు జీవోను మరియు అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్స్ మరియు 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ లకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగింది*.ఇట్టి హామీలు అమలుకోసం వాజేడు మండల కేంద్రంలో వి ఆర్ ఏ ల (17వ) రోజు నిరవధిక సమ్మె లో భాగంగా, *రాష్ట వి అర్ ఏ, జాక్ పిలుపు మేరకు వాజేడు మండల కేంద్రంలో ఈ రోజు మద్దతు గా స్టేట్ యస్ టీ మోర్ఛా ఉపాధ్యక్షడు చెరుకూరి సతీష్ కుమార్,త్రినాద్ రావు, బీజేపీ అధ్యక్షుడు కందుల రామ కిషోర్,తుమ్మ సరేశ్వరావు, యాలం సుబ్బయ్య,బొల్లే వేంకటేశ్వర్లు

 తదితరులు పాలుగొన్నారు.


ఈ కార్యక్రమంలో వి అర్ ఏ ల మండల అధ్యక్షుడు కుందమల్ల,సురేష్ ఉపాధ్యక్షుడు తాటి బాలకృష్ణ మహిళా అధ్యక్షురాలు చుంచు అనూష మరియు కుందమల్ల, నాగరాజు, గజ్జల రాంబాబు, తెల్లం, శ్రీ లక్ష్మి, కావేరి బాలచంద్ర మూర్తి, జాడి మల్లయ్య, జాడి తిరుపతి, కాటా తిరుపతమ్మ, వేల్పుల ఉదయ అట్టం, కృష్ణారావు, షేక్ నన్నేమియా,పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: