మన్యం టీవీ దుమ్ముగూడెం ::
పర్ణశాల సీతారామచంద్రస్వామి వారి హుండీ ఆదాయం 14,94,823/- లక్షలు వచ్చిందని అధికారులు తెలిపారు భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఈవో బి శివాజీ వారి సిబ్బంది పర్ణశాల రామాలయ ప్రాంగణంలో నిర్వహించిన లెక్కింపుల్లో పర్ణశాల భద్రాచలం దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు తెలిపారు. ఇందులో సుమారు 14. 94 లక్షల రూపాయలు బంగారం వెండి ఏమి రాలేదని ఫారిన్ కరెన్సీ యూఎస్ డాలర్లు 1, రోమన్ బైసా 100, సౌదీ అరేబియన్ రియల్ 1, కువైట్ 2 లభించాయని ఆఖరుగా ఉండి 10. 02. 2022 నిర్వహించామని సుమారు 196 రోజుల తర్వాత ఉండి ఆదాయం లెక్కించడం జరిగిందని ఈ సందర్భంగా దేవాదాయ అధికారులు తెలిపారు.
Post A Comment: