మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు బుధవారం నాడు మణుగూరు మండలం ఆదర్శ్ నగర్ ఏరియాకి చెందిన తగరం పూడి.రమణ సతీమణి అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో విషయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు దృష్టికి తీసుకురాగా,తక్షణమే స్పందించి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.10,000 రూపాయల నగదును వారి చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు,టీఆరెస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అప్పారావు, కార్యదర్శి నవీన్,పార్టీ ముఖ్య నాయకులు,యువజన అధ్యక్షులు హర్ష నాయుడు, టిఆరేస్వి నాయకులు రాహుల్ గౌడ్,యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: