మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పోతిరెడ్డిపల్లి , వెంకటరావుపేట గ్రామాలలో గోదావరి వరద కారణంగా పునరావాసం పొందిన బాధితులకు దినపాక మండల తహసిల్దార్ విక్రమ్ కుమార్ భోజనం అందించారు.పోతిరెడ్డిపల్లి పునరావాస కేంద్రానికి 15 కుటుంబాలు , వెంకట్రావుపేట పునరావస కేంద్రానికి ఐదు కుటుంబాలు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Post A Comment: