CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వరద బాధితులకు ఆహారం అందించిన పినపాక తహసిల్దార్.

Share it:


మన్యం మనుగడ, పినపాక: 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పోతిరెడ్డిపల్లి , వెంకటరావుపేట గ్రామాలలో గోదావరి వరద కారణంగా పునరావాసం పొందిన బాధితులకు దినపాక మండల తహసిల్దార్ విక్రమ్ కుమార్ భోజనం అందించారు.పోతిరెడ్డిపల్లి పునరావాస కేంద్రానికి 15 కుటుంబాలు , వెంకట్రావుపేట పునరావస కేంద్రానికి ఐదు కుటుంబాలు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: