మన్యం టీవీ దుమ్ముగూడెం ::
గోదావరి వరదల ముంపు వలన సర్వం కోల్పోయిన బాధితులకు భద్రాచలం బ్రెష్ స్కూల్( దివ్యాంగుల పాఠశాల) చైర్మన్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు స్థానిక సర్పంచ్ రామకృష్ణ కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ వరదల కారణంగా గిరిజన ఆదివాసి ప్రజల సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతుందన్న వారికి సహాయ అర్థం నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తిరుపతిరావు స్కూల్ టీచర్ రామకృష్ణ గ్రామస్తులు పాల్గొన్నారు
Post A Comment: