గుండాల జూలై 29(మన్యం మనుగడ) మండలం పరిధిలోని కాచనపల్లి ఇంచార్జ్ రేంజర్ గా జి నాగేశ్వరరావు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆయన అటవీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అటవీ శాఖ ప్లాంటేషన్ను ఆయన పరిశీలించారు. ఇక్కడ పనిచేసిన రేంజర్ రవి కిరణ్ అవినీతి ఆరోపణలతో సస్పెండ్ కావడంతో నాగేశ్వరరావు బాధ్యతలను స్వీకరించారు
Navigation
Post A Comment: