మన్యం టీవీ ::
పునరావాసా కేంద్రాల్లో బాధితులు ఆందోళన చేస్తున్నారు ఇంకా వంట చేయలేదని ప్రభుత్వం, అధికారులు మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు వెళితే మంగువై బాడవ ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలో సుమారు 150 మంది బాధితులు ఉన్నారు అయితే వారికి వంట చేయడానికి ఏర్పాటుచేసిన పనివాళ్ళు అధికారులు తమకు పరిహారం చెల్లించడం లేదు ఈ రోజు వంట చేయడం మానేశారు.సంబంధిత అధికారులకు తెలియచేయగా కుట్టు చప్పుడు కాకుండా తాసిల్దార్ చంద్రశేఖర్ పునరావాస కేంద్రానికి చేరుకొని వారితో చర్చిస్తున్నారు..
Post A Comment: