కరకగూడెం మండలం చోప్పాల పంచాయితీ ఉప సర్పంచ్ బోడ ప్రశాంత్ తల్లి బోడ తిరుపతమ్మ నిత్య అవసర సరుకులకోసం కరకగూడెం ద్విచక్ర వాహనంపై వెళ్లి వస్తాన్న క్రమంలో అదుపు తప్పి ప్రమాదానికి గురై తన చేయి విరగడంతో పాటు శరీరా బాగలకు స్వల్ప గాయాల్యాయి టీఆర్ఎస్ మండల అధ్యక్షలు రావుల సోమయ్య మంగళవారం నాడు సందర్శించి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనారోగ్యతో బాధపడుతున్న మీకు పార్టీ పరంగా ఆర్థిక సహాయంతోపాటు, టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అదుకుంటుందని ఆయన బరోసా ఇచ్చి అదర్యపడిద్దని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్,స్థానిక సర్పంచ్ జవ్వాజి రాధ, ఉప సర్పంచు బోడ ప్రశాంత్,మండల యువజన నాయకులు రామటెంకి పూర్ణ చంద్రశేఖర్,గోగు వెంకటేష్, పాలకుర్తి వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: