మన్యం మనుగడ,మంగపేట.
మల్లూరు గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ అటిక ముత్తయ్య కుమారుడు అటిక సాయి కుమార్ బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా గురువారం మంగపేట ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు ముత్తయ్యను పరామర్శించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ ఫోటోగ్రాఫర్ పూజారి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి కార్తీక్, పల్లపు రమేష్, ఎన్.ఆర్ నాని, వడ్లకొండ సాయిరాజ్, ఉగ్గుమల్ల గణేష్, గూడూరు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: