మన్యం టీవీ చర్ల:
ఈరోజు భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య చర్ల మండలంలో విస్తృతంగా పర్యటించడం జరిగింది. ఈ క్రమంలో గౌరవ శాసనసభ్యులు వారు చర్ల మండలంలో పునరావాస కేంద్రాలు కలివేరు రాళ్ల గూడెం మరియు చర్ల జూనియర్ కాలేజీ లను పరిశీలించటం జరిగింది.వీటిపై తగు సూచనలు మండల స్థాయి అధికారులకు చేయడం జరిగింది. లింగాపురం వద్ద ఈత వాగు వుధృతంగా ప్రవహించడాన్ని కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ క్రమంలో చర్ల మండల తాసిల్దార్ భరణి బాబు, ఎంపీ ఓ , ఎంపీడీవో,ఏఈ ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఇరిగేషన్ మరియు ఆరోగ్య శాఖ పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖ సిబ్బంది తోపాటు టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్ ఎంపీపీ చర్ల మండలం కోదండ రామయ్య మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, ఎంపీటీసీలు సర్పంచులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు భద్రం బండారు రామకృష్ణ జవాది రవి పుల్లారావు ఇర్రంకి ప్రభాకర్ రావు, విజయ్ నాయుడు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: