గుండాల జూలై 4(మన్యం మనుగడ) తెలంగాణ రాష్ట్ర ఆదివాసి సర్పంచుల ఫోరం ప్రచార కార్యదర్శిగా ఆళ్లపల్లి మండలం మర్కోడ్ సర్పంచ్ కొమరం శంకర్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత బుధవారం మేడారం లో కమిటీ సమావేశం నిర్వహించి శంకర్ బాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఆదివాసి సర్పంచుల సమస్యల సాధన కోసం పని చేస్తానన్నారు.తనపై నమ్మకం ఉంచి ప్రచార కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన పేర్కొన్నారు.
Navigation
Post A Comment: