CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మండల వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న పారిశుద్ధ పనులు.కాళీమాత గుడిని శుభ్రపరిచి అభిషేక అలంకరణ చేసారు.. .

Share it:


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను గత వారం రోజులుగా వరదల రూపంలో ఇళ్లను ముంచడంతో వరద తగ్గుముఖం పట్టడంతో గ్రామాల్లో పారిశుద్ధ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఎక్కడికి అక్కడ పేరుకుపోయిన బురద వీధుల్లోకి కొట్టుకు వచ్చిన చెట్లను స్థానిక సర్పంచుల ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికుల ఏర్పాటు చేసుకొని శుభ్రపరుచుకుంటున్నారు, పర్ణశాల ప్రగల్లపల్లి సింగవరం గ్రామాల సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గోదావరి వరద వల్ల నడికుడి గ్రామంలో ఉన్నటువంటి కాళీమాత టెంపుల్ మునిగిపోవడంతో ఈరోజు పురోహితులు రాఘవ శర్మ, నోముల భీష్మచారి ఆధ్వర్యంలో గుడిని శుభ్రపరిచి అభిషేక అలంకరణ నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Share it:

TS

Post A Comment: