మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం వద్ద గోదావరి నది వరద ఉదృతి ప్రవాహాన్ని, సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పలు శాఖల అధికారులతో గోదావరి నది ఉధృతని పరిశీలించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్,జిల్లా ఎస్పీ శ్రీ డాక్టర్ వినీత్,జిల్లా జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: