మన్యం టివి మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కూనవరం గ్రామ పంచాయతీ లోని యన్.టి.ఆర్.నగర్ నందు ఆశా వర్కర్ కంగాల.విజయ భర్త కంగాల.సత్యం అనారోగ్యం తో అకాల మరణం చెందారు. మృతి చెందిన విషయం తెలుసుకున్న ప్రజా ప్రతినిధులు,టి.ఆర్.యస్ పార్టీ నాయకులు సత్యం మృత దేహం వద్దకు కు వెళ్లి,శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించి, సంతాపం వ్యక్తం చేశారు.వారి కుటుంబ సభ్యులుకు సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమం లో ఎంపీటీసీల ఫోరమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి.కోటేశ్వరరావు,కూనవరం సర్పంచ్ ఏనిక.ప్రసాద్, సమితి సింగారం సర్పంచ్ బచ్చల.భారతి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని.బాబురావు,వార్డ్ మెంబెర్స్ కలగుర.శంకర్,కిట్టు, టిఆర్యస్ పార్టీ నాయకులు యు.రామారావు,జెట్ పెట్. వెంకన్న,మేకల.రాములు,ఏ.యన్.ఎం లు,ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.
Post A Comment: