మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర గ్రామపంచాయతీ వరద ముప్పు ప్రాంతమైన నెల్లిపాక గ్రామస్తులను సురక్షిత ప్రాంతానికి తరలించడం కోసం వరద నీటిలో ట్రాక్టర్ పై వెళ్తున్న ఎమ్మార్వో సురేష్ కుమార్ ఎండిఓ, ఎంపీ ఓ, ఆర్ ఐ, ప్రభుత్వ వైద్యాధికారి మణికంఠ రెడ్డి, వ్యవసాయ అధికారి తాతారావు మండల అధికార బృందం.
Navigation
Post A Comment: