CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దమ్మపేట మండలంలో ఇద్దరి అనుమానాస్పద మృతి.

Share it:

 


దమ్మపేట జూలై 08 ( మన్యం మనుగడ ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కారం గ్రామానికి చెందిన గుడిమెట్ల సుబ్బలక్ష్మి (45) అనే మహిళ, తన మనవడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share it:

TS

Post A Comment: