దమ్మపేట జూలై 08 (మన్యం మనుగడ ) : గురువారం నాడు భద్రాచలం లోని గిరిజన భవన్ నందు ఐటీడీఏ పిఓ గౌతమ్ అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, తెరాస లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ,ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు , మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మాళోతు కవిత , ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ , ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు , వనమా వెంకటేశ్వరరావు , సండ్ర వెంకట వీరయ్య , పొదేం వీరయ్య , జడ్పీ చైర్మన్ లు కోరం కనకయ్య , అంగోతు బిందు , డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం , ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు గౌతమ్ , అనుదీప్ , ఖమ్మం జిల్లా రైతు బంధు సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు , కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్ , పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: