మన్యం టీవీ చర్ల:
నక్సల్స్ దంపతుల లొంగుబాటు సుక్మా జిల్లా పోలీసు అధికారుల సమక్షంలో రూ 10 లక్షల రివార్డు కలిగిన మావోయిస్ట్ దంపతులు లొంగిపోయారు.కెకెబీఎన్ డివిజన్ కమిటీ కి చెందిన దంపతులు ఇద్దరుగా ఏసీయం ర్యాంక్ లో ఉన్నారు.
మడకం. హిడ్మా, కూరం ఉంగి ఎస్పీ సునిల్ శర్మ అడిషనల్ ఎస్పీ ఓం చందేల్ ఎదుట లొంగిపోయారు.వీరికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పునరావాస పధకం ద్వారా ఆర్థిక సహాయం అంద చేశారు.
Post A Comment: