మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలంలోని గోదారి ముంపుకు గురైన గ్రామాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ భద్రాచలం ఏ ఎస్పి రోహిత్ రాజు, దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్ పోలీస్ సిబ్బందితో కలిసి బోటు సహాయంతో సున్నం బట్టి ముంపు ప్రాంతాలను సందర్శించారు. అనంతరం పరిస్థితులను స్థానిక ప్రజలను అడిగి గోదావరి పెరుగుతున్న దృశ్య గ్రామస్థులతో మాట్లాడి వారందరిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
Post A Comment: