గుండాల జూలై 7(మన్యం మనుగడ) నూతన తాసిల్దార్ కార్యాలయం నిర్మాణం కోసం త్వరలోనే నిధులు మంజూరు అవుతాయని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం మండలంలో పర్యటించిన ఆయన తాసిల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. నూతన కార్యాలయం నిర్మించుకునే అంతసేపు తాత్కాలికంగా కార్యాలయాన్ని సిద్ధం చేయాలని ఆయన అన్నారు దానికి ఎంత ఖర్చయినా నిధులు ఇస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కార్యాలయం ఎదురుగా ఉన్న భవనాన్ని సిద్ధం చేసి రెవిన్యూ సిబ్బందికి అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Navigation
Post A Comment: