మన్యం టీవీ దుమ్ముగూడెం: మండల పరిధిలోని నిన్న రాత్రి సమయంలో ఇన్స్పెక్టర్ దోమల రమేష్ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా టీఎస్ 28 పి 5892 నంబర్ గల టాటా మ్యాజిక్ వాహనాన్ని తనిఖీ చేయగా అట్టి వాహనంలో ప్రజా పంపిణీ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండడంతో అట్టి వాహనాన్ని పట్టుకోవడం జరిగింది ఆ వాహనంలో 33 బస్తాల్లో బియ్యం 16 క్వింటాలు కలవు అతను లక్ష్మీ నగరం గ్రామానికి చెందిన ఆకుల అనిల్ కుమార్ తండ్రి రామదాసు అట్టి వ్యక్తిపై కేసు నమోదు చేసి వాహనాన్ని బియ్యాన్ని ప్రజా పంపిణీ శాఖ అధికారులకు సమాచారం తెలియచేయడం,జరుగుతుందని దుమ్ముగూడెం సిఐ దోమల రమేష్ తెలిపారు.
Navigation
Post A Comment: