CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రోజు రోజుకి ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి శాంతించాలని.నది గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

కమలాపురం షిరిడి సాయి బాబా ఆలయ కమిటీ మరియు భక్త మండలి వారిచే ఆలయ అర్చకులు చుండూరు రామ సుబ్బారావు శర్మచే, గోదావరి శాంతించాలని గోదావరికి తల్లి కి ప్రత్యేక పూజలు,మరియు మంగళ హారతి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అద్యక్షు కార్యదర్శి సిద్దంశెట్టి లక్ష్మణరావు, పొలసాని ఆశ్క్ రెడ్డి,శ్రీరాం మూర్తి, నందిగామ కృష్ణ, గ్రామ పంచాయతీ కార్యదర్శి మురళి,గ్రామ పెద్దలు పచ్చా శేషిగిరిరావు, చింతా పున్నారావు, రాణా ప్రతాప్ రెడ్డి,వేమ పద్మారావు చింతా గోపాలకృష్ణ,కోరుకొప్పుల రాంబాబు, కొండా శ్రీనివాసరావు,వివిధ పార్టీ నాయకులు,తుక్కనిశ్రీనివాస్,సి ఎచ్ తిరుపతి,కున్నం అనిల్ రెడ్డి,కాసర్ల చంద్రం గూడా ఎల్లా రెడ్డి,మండల రవీందర్,గుడ్డెలుగుల పల్లి వీది మహిళలు ,శ్రీ హేమచేల లక్ష్మీ నరసింహ స్వామి భక్త మండలి సభ్యులు, నందిగామ కృష్ణ నాగుల శ్రీనివాస్ డిష్ ఆకులప్రభాకర్,బూరె అప్పారావు,బెవర నాగరాజు, బేవర చందు,తటిపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: