CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థినులను సన్మానించిన మాజీ జడ్పీటీసీ అంజి.

Share it:

 



ములకలపల్లి:(జులై02): మన్యంమనుగడ ప్రతినిధి:

ఇటీవల విడుదల అయినా పదవ తరగతి ,ఇంటర్మీడియట్ పరీక్ష లలో మండలం లొ ప్రధమ ర్యాంకు సాధించిన బైరు పల్లవి, ఈర్ల పావని,ఈర్ల దివ్య, కాకి అనూష లను ములకలపల్లి మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి శాలువాలతో సన్మానించిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థినులతో ఆయన మాట్లాడుతూ మునుముందు ఉన్నత చదువు లలో రాణించి తల్లిదండ్రులకు,ములకలపల్లి కి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకు రావాలన్నారు.కార్యక్రమం లో సర్పంచ్ బిబినేని భద్రం,ఉప సర్పంచ్ శనగపాటి అంజి,మండల ప్రముఖులు మేకల వెంకన్న, కొండవీటి రాజారావు, సునీల్ కుమార్, డాక్టర్ కొమ్ము నాగరాజు, డాక్టర్ మహేష్, లాబ్ చెన్నరావు సోషల్ మీడియా అధ్యక్షుడు దుగ్గి సంపత్, పొక్కిలి రాజు,గుంట్రు సాయి,బత్తుల శ్రీను,దానియేలు, ఉమా మహేశ్వర రావు ఈర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: