మన్యం మనుగడ, మంగపేట.
ములుగు జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ మరియు నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీశ్వర్ చొరవతో మంజూరైన
సిఎంఆర్ఎఫ్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన, పెద్ద బోయిన సమత కు ( 21వేల రూపాయలు) సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును, గంజి నాగరాజు కు (47వేల ఐదువందల రూపాయలు) చెక్కును, సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు మాజి ఎంపీటీసీ సర్పంచ్, కుడుముల లక్ష్మీనారాయణ,జిల్లా రైతు బంధు సభ్యులు పచ్చ శేషగరిరావు ఇరువురు కలిసి లబ్ధిదారులకు అందజేశారు, వారు మాట్లాడుతూ సహాయనిది తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు వర ప్రాధాన్యతగా ఉందన్నారు, అన్ని వర్గాల ప్రజలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన కొనసాగుతుంది, ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం పొంది ఆర్థికంగా అప్పుల పాలైన వారిని ఆదుకునే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పేదల అభ్యున్నతినికి ఉపయోగపడుతుందన్నారు, ,
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మాజి ఎంపీటీసీ సర్పంచ్ కుడుముల లక్ష్మీనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి గుండెటి, రాజుయాదవ్, సొసైటీ డైరెక్టర్, సిద్దంశెట్టి లక్ష్మణ్ రావు, నర్రా శ్రీధర్, కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి,తుక్కాని శ్రీనివాస్,వీరగని బాలకృష్ణ మహిళా మండల అధ్యక్షురాలు గోస్కుల లక్ష్మి,
ఆర్గనైజేషన్ సెక్రెటరీ చల్లగురుగుల తిరుపతి,మండల నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య.
పబ్బోజు సత్య నారాయణ చారి, నైనారపు గంగరాజు, కాసార్ల చంద్రం, ఎల్లారెడ్డి,పగడాల వేంకట్ రెడ్డి,ఆకుల ప్రభాకర్,డీజే రాజేష్,బీస్ సాంబయ్య,పురుషోత్తం,యాస నాగేందర్, నర్రా వెంకన్న, దామోదర్, ప్రభాకర్,సత్యం, రీసన్, కొండూరి పద్మావతి, పంపాన పార్వతి, మేదరి నర్సమ్మ,,కెక్క జగదీష్,ముప్పరపు సందీప్, తదితరుల పాల్గొన్నారు
Post A Comment: