మన్యం మనుగడ, మంగపేట.
ములుగు జిల్లాలోని గతవారంలో వచ్చిన గోదావరి వరద బాధితులకు ఏటూరునాగారం ఐటీడీఏ పి ఓ ఆదేశానుసారం ఆదివాసీ గిరిజన ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన సందర్బంగా
మంగపేట మండలంలోని అఖినేపల్లి మల్లారం. దేవనగరం.కత్తిగూడెం.చుంచుపల్లి.బోరునర్సాపురం.గ్రామాల ప్రజలకు నిత్యావసర చెక్కర.టిపొడి. బిస్కెట్.(2)సబ్బులు. 1కేజీ మంచినునే ప్యాకెట్ .పసుపు.కారం.ఉక్మ రవ్వ.ఉప్పు. ఐటీడీఏ పేసా కో ఆర్డినేటర్ కొమురం.ప్రభాకర్ ఆయా గ్రామాల ప్రజలకు అందించారు.ఈ కార్యక్రమం లో ఐటీడీఏ చిరుదాన్యాల జిల్లా కోఆర్డినేటర్ దబ్బకట్ల. సుమన్.పెసా మండల అధ్యక్షుడు డబ్బుల.ముత్యాలరావు,కత్తిగూడెం.పేసా మోబిలైజర్ పుణ్ణం.శ్రావణ్ బోరునర్సాపురం మోబిలైజర్ జోగ.నరేంద్ర.దేవనగరం మోబిలైజర్ కురసం.కాళికా చుంచుపల్లి రఘురాం మొదలగు వారు ఈయొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post A Comment: