CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు.

Share it:


మన్యం మనుగడ, పినపాక:

పశుగ్రాస వారోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రైతన్నల పశువుల కొరకు కాకి జొన్నలు, లూస్నర్ జాతి రకం గడ్డి గింజలు 75% సబ్సిడీతో ప్రతి మండల పశు వైద్య కేంద్రంలో అందిస్తున్నదని పినపాక మండల పశువైద్యాధికారి, బాలకృష్ణ చౌహాన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పినపాక పశు వైద్యశాల నందు ఈ గింజలు అందుబాటులో ఉన్నవని, పాడి రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Share it:

TS

Post A Comment: