మన్యం మనుగడ, పినపాక:
పశుగ్రాస వారోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రైతన్నల పశువుల కొరకు కాకి జొన్నలు, లూస్నర్ జాతి రకం గడ్డి గింజలు 75% సబ్సిడీతో ప్రతి మండల పశు వైద్య కేంద్రంలో అందిస్తున్నదని పినపాక మండల పశువైద్యాధికారి, బాలకృష్ణ చౌహాన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పినపాక పశు వైద్యశాల నందు ఈ గింజలు అందుబాటులో ఉన్నవని, పాడి రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Post A Comment: