దమ్మపేట జులై 14 ( మన్యం మనుగడ ) :దమ్మపేట గ్రామ పంచాయతీ వర్కర్స్ వేతనాలు పెంచాలని స్థానిక దమ్మపేట కార్యదర్శి పసుపులేటి కృష్ణ కి మరియు సర్పంచ్ పాలక మండలి సభ్యులకు గ్రామపంచాయతీ వర్కర్స్ వేతనాలు పెంచాలని వినతిపత్రం ఈ సందర్భంగా అందేటి చెన్నారావు పెరుమల.రాంబాబు గొర్రె పాటి బసవయ్య మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు అతి తక్కువ వేత్తనాలతో జీవనం ఎలా బుచ్చుతున్నారని ఈరోజు నిత్యవసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయని మా అందు దయవుంచి మాకు వేతనాలు పెంచాలనికోరినారు గత ఆరు నెలల క్రితం గ్రామపంచాయతీ పాలకమండలి వేతనాలు పెంపుకై తీర్మానం చేసిన ఇప్పటివరకు వేతనాలు పెంచలేదని ఆగస్టు ఒకటో తారీకు లోపు మా సమస్యను పరిష్కరించాలని లేనియెడల ముకుమ్మడిగా సమ్మెకు దిగుతామని ఈ సందర్భంగా అధికారులకు పాలకమండలి సభ్యులకు వినతి పత్రాల ద్వారా తెలియజేసినారు ఈ కార్యక్రమంలో అన్నవరం నాగు సింగ్ నరసమ్మ నాగమణి రామకృష్ణ రాఘవులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: