గుండాల/ఆళ్లపల్లి జూలై1(మన్యం మనుగడ) గత సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వర్షాలకు దెబ్బతిన్న 17 ఇండ్లకు ప్రభుత్వం నుండి వచ్చిన రూ.69,700 రూపాయలను బాధితులకు తాహసిల్దార్ నదియా సుల్తానా అందజేశారు.ప్రత్యేక వర్షాకాలంలో వర్షాలు దాటికీ దెబ్బతిన్న ఇండ్లకు రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తూ కష్టపరిహారాన్ని అందిస్తుంది.
Post A Comment: