CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బ్యాంకు ఖాతాదారులు ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు అలవర్చుకోవాలి:మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ భూక్య రాములు.

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:

బ్యాంకు ఖాతాదారులు ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు అలవర్చుకోవాలని మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ భూక్య రాములు సూచించారు.ఎస్బిఐ 67వ ఆవిర్భావ వేడుకలు పురస్కరించుకొని మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ కార్యాలయంలో ఖాతాదారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.నెట్ బ్యాంకింగ్,సీఎస్పీ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.తద్వారా ఖాతాదారులకు సమయం వృధా కాకుండా తక్షణ సేవలు పొందే వీలుందన్నారు.మోహన్ రావు,సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: