మన్యం టీవీ దుమ్ముగూడెం ::
గత నాలుగురోజులుగా ఎడతెరిపి లేకుండా కురురుస్తున్న వర్షాలకు గోదావరి వరద ప్రవాహం పెరగటంతో ముంపు ప్రాంతాలలో ని ప్రజలను అప్రమత్తం చేసేందుకు మండల అధికారులతో కలిసి జడ్పిటిసి తెల్లం.సీతమ్మ ముంపు ప్రాంతంలో పర్యటించారు. అనంతరం సున్నంబట్టి గ్రామస్తులను, ఎస్ కొత్తగూడెం, గంగోలు డబుల్ బెడ్ రూమ్ కాలనీ వాసులకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన పునరవసాకేద్రంలోకి వెళ్లాలని సూచించారు కొందరిని దగ్గరుండి పునరావాస కేంద్రాలకు తరలించారు. అనంతరం మంగువై బడవ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని అధికారులతో పరిశీలించారు ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు అధికారులు ఇచే సూచనలు సలహాలు తప్పకాపాటించాలని ఎవరుకుడా నీటిప్రవాహంలోకి వెళ్లకూడదని చేపలవేటకు కానీ కట్టెపుల్లలకు కానీ వెల్లవొద్దని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపిటిసిలు సోడి తిరుపతిరావు టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి కణితి రాముడు,జుంజురి జయసింహ, యంబడి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: