మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఈనాడు సంస్థ,నాగపురి రమేష్,పుల్లల గోపిచంద్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా ఏటూరు నాగారం అథ్లెటిక్స్ క్రీడాకారులకు శనివారం ఏటూరు నాగారం జెడ్పి హెచ్ఎస్ గ్రౌండ్లో నిత్య వసర సరుకులను నాగరాజ్,
అక్షయ్ రెడ్డి సహకారంతో పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కోచ్ పర్వతాల కుమారస్వామి,పర్వతాల లాలయ్య ,వావిలాల ఎల్లయ్య,జె.శ్రీకాంత్,వాసంపల్లి సాంబశివరావు కాళ్ళ రామకృష్ణ ,దీన బాంధవ స్వామి, శ్రీరామ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారుల అమ్మానాన్న,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Post A Comment: