మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండల కేంద్రంలో గత ఐదు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తోన్న వీఆర్ఏలకు సిపిఎంఎల్ ప్రజాపంద నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో అందుబాటులో ఉండి పని చేస్తున్న వీఆర్ఏల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి ప్రభుత్వాలు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలకు సేవ చేసే వీఆర్ఏలకు జీతాలు పెంచటం పదోన్నతులు కల్పించడంలో తప్పులేదని అర్హత కలిగిన సీనియర్లను ప్రమోట్ చేయాలని ప్రభుత్వం వీఆర్ఏల అందరకు ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టి ఇవ్వాలని వారి డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించారని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ ప్రజాపంతా నాయకులు వీరభద్రం, వెంకట్రావు, వీఆర్ఏలు గణేష్ రాజేష్ లక్ష్మి నరేష్ సీతారాములు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: