మన్యం టీవీ దుమ్ముగూడెం ::
చతిస్గడ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో భద్రత బలగాలకు మావోయిస్టు మధ్య జరిగిన కాలపుల్లో ఒక కీలక మావోయిస్టు మరణించినట్లు పోలీసులు తెలిపారు. కాటే కళ్యాణ్ పోలీస్ స్టేషన్ జాబ్రా మేట చుట్టూ ఉన్నా అడవుల సమీపంలో డిఆర్జి జవాన్లు మావోయిస్టు మధ్య జరిగిన కాల్పుల్లో 5 లక్షల రివార్డు కలిగిన మావోయిస్టు అతమైనట్లు వెల్లడించారు ఎన్కౌంటర్ హతమైన నక్సలైట్ పేరు బుద్రం మార్కం అని పోలీసులు తెలిపారు అతని నక్సలైట్లు మృతదేహాన్ని పోలీస్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు కాటే కళ్యాణ ఏరియా కు చెందిన దంతేవాడ పరిధి ప్రాంతంలో నక్సలైట్ సంఘాల కీలక నాయకులు ఒకరిని ఇతనిపై దంతేవాడ జిల్లా వివిధ పోలీస్ స్టేషన్ లో 15 క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయని తెలిపారు. ఎన్కౌంటర్లో పోలీస్ సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. సంఘటన స్థలాన్ని పోలీస్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: