CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

శ్రావణమాసం సందర్భంగా దేవాలయాలకు పోటెత్తిన భక్తులు..

Share it:


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

మండలంలోని శ్రావణమాసం సందర్భంగా దేవాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు లక్ష్మీ నగరం గ్రామంలో వేంచేసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో మహిళలు భక్తి శ్రద్ధతో శ్రావణమాసం మొదటి శుక్రవారం రోజున అమ్మవారికి విశేషాలంకరణ జరుపబడి, గోదావరి నది తీరని గోదావరి మాతకి దీపారాధన పూజా కార్యక్రమం చేశారు మహిళలకు ఎంతో ప్రత్యేకమైన శ్రావణమాసం తో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయాల్లో అర్చకులు అమ్మవారిలను స్కీరాభిషేకం చేసి కుంకుమార్చనతో విశేష అలంకరణ చేశారు ఈ శ్రావణమాసంలో శుభాలు కలిగి కోరికలు తీరడం కోసం మహిళలు నోములు వ్రతాలు చేస్తుంటారు.

Share it:

TS

Post A Comment: