దమ్మపేట జులై 05 ( మన్యం మనుగడ ) : గతంలో దమ్మపేట తహసీల్దార్ గా పనిచేసి పాల్వంచ బదిలీపై వెళ్లి తిరిగి మరల బదిలీపై దమ్మపేట వచ్చిన తహసీల్దార్ స్వామి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన దమ్మపేట జడ్పిటిసి పైడి. వెంకటేశ్వరావు.ఈ కార్యక్రమం లో ఎంపీపీ సోయం.ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున రావు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: