మన్యం టీవీ దుమ్ముగూడెం :
మండలంలోని గోదావరి ఉగ్రరూపం ప్రవహిస్తుంది ఎగువ కురుస్తున్న వర్షాలు వరద నీరు వలన భద్రాచలం డివిజన్లోని గోదావరి అతి భయంకరంగా ప్రవహిస్తుంది సాధారణంగా జూన్ నెలలో గోదావరి 60 అడుగులు దాటి మించి ప్రవించడం రికార్డు స్థాయి అని అధికారులు తెలుపుతున్నారు. 1986 మునుపటి గోదారిని తలపించేలా గోదావరి ఉధృతంగా ఉండటంతో పరివాహక ప్రాంత ప్రజలను అధికార యంత్రాంగం పునరవకేంద్రం తరలించారు ఇంత దుమ్ముగూడెం గ్రామంలోనే ప్రజలను కస్తూరిబా గాంధీ విద్యాలయం పిల్లలను అధికారులు పోలీసు యంత్రాంగం దగ్గరుండి తరలించారు 59 అడుగుల గోదావరి దాటడంతో మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు ఎక్కడికి అక్కడ రోడ్లు వరద నీటితో మునిగిపోయాయి మండల అధికారులు పోలీస్ యంత్రాంగం ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది ప్రజా ప్రతినిధులు సహాయంతో ప్రజలకు ఎప్పటికప్పుడు గోదావరి వల్ల వచ్చే ముప్పు నుంచి తెలియజేస్తూ పునరావస్తు కేంద్రాలకు తరలిస్తున్నారు గోదావరి ముంపు నుంచి దుమ్ముగూడెం మండలం తక్కువ భాగం ప్రమాదం పొంచి ఉండడంతో జిల్లా కలెక్టర్ అనుదీప్ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు ఇస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నారు..
Post A Comment: