మన్యం టీవీ చర్ల
ఈరోజు చర్ల మండలం లింగాపురం,గొంపల్లి,కొత్తపల్లి, గోదావరి ముంపు ప్రాంత ప్రజలను ఉదయం నుండి పునరావాస కేంద్రాలకు తరలిస్తు,వారిని సురక్షితంగా చేర్చడంలో టిఆర్ఎస్ పార్టీ చర్ల మండలం ఉపాధ్యక్షులు పోలిన లంక రాజు మరియు ప్రచార కమిటీ కార్యదర్శి కోటేరు శ్రీనివాసరెడ్డి తెరాస కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Post A Comment: