మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరునాగారం మండల కేంద్రంలోని రామాలయం వీధి పద్మశాలీ కాలనీలలో గోదావరి నీరు వీధుల లోకి ప్రవహించడంతో ఉదృతి రాబోయే రెండు రోజులలో పెరిగే అవకాశం ఉందని కావునా ఇక్కడి ప్రజలందరూ పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని ఆయన సూచనలు చేస్తూ అక్కడ పర్యటిస్తూ స్థానిక నాయకులతో కలిసి అవగాహన కల్పించారు. ప్రజలను కాపాడేందుకు జిల్లా, మండల అధికార యంత్రాంగం పూర్తిగా సన్నద్దంగా ఉందని, అధికార సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచనలు చేస్తూ వరద ఉదృతిని పరిశీలిస్తూ ఏటూరునాగారంలోని కాలనీలలో పర్యటించారు.
Post A Comment: