మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లాలోని గత వారంలో వచ్చిన గోదావరి వరద బాధితులకు ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో ఆదేశానుసారం ఆదివాసీ గిరిజన ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం బుధవారం మొదలు పెట్టారు.దానిలో భాగంగా మంగపేట మండలంలోని అఖినేపల్లి మల్లారం,
దేవనగరం,కత్తిగూడెం,చుంచుపల్లి.బోరునర్సాపురం,గ్రామాల ప్రజలకు నిత్యవసర సరుకులతో పాటు చెక్కర,
టిపొడి,బిస్కెట్,(2)సబ్బులు,
1kg మంచినునే ప్యాకెట్,
పసుపు,కారం,ఉప్మా రవ్వ,ఉప్పు అందజేసినారు.
ఈ కార్యక్రమం లోఐటీడీఏ పేసా కో ఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ ఆయా గ్రామాల ప్రజలకు అందించారు.ఆయన వెంట ఐటీడీఏ చిరుదాన్యాల జిల్లా కోఆర్డినేటర్ దబ్బకట్ల సుమన్,పెసా మండల అధ్యక్షుడు డబ్బుల ముత్యాలరావు,కత్తిగూడెం పేసా మోబిలైజర్ పుణ్ణం శ్రావణ్,బోరునర్సాపురం మోబిలైజర్ జోగ నరేంద్ర,
దేవనగరం మోబిలైజర్ కురసం కాళికా,చుంచుపల్లి రఘురాం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: