మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మలచెరువు గ్రామ పంచాయతీలో ఎంపీటీసీ తాటి పూజిత ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్యా శిబిరం తుమ్మల చెరువు పంచాయితీ లో నిర్వహించడం జరిగింది. ఆయుర్వేద వైద్య అధికారి డాక్టర్ అరుణ సుమారు 150 మంది రోగులను పరీక్షించి మందులు అందజేయడం జరిగింది.రోగులకు వర్షాకాలంలో వచ్చే జబ్బులను గురించి వివరించి తీసుకోవల్సిన జాగ్రత్తలు చెప్పడం జరిిగింది.ఈ కార్యక్రమంలో వైద్య శిబిరం నందు సెక్రటరీ మల్లేశం, పారమెడికల్ సిబ్బంది శ్రీనివాస్,రాధిక,వీఆర్వో రుక్మిణీ,ఆశకర్యకర్త రాములమ్మ,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: