మన్యం టీవీ భుర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలోని గిరిజన భవన్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధి సంక్షేమ శాఖ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటిడిఏ) పాలకమండలి సమీక్ష సమావేశానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన బూర్గంపహాడ్ జడ్పిటిసి కామి రెడ్డి శ్రీలత.ఈ సందర్భంగా మండలం లోని లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఉడ్ యార్డ్,గ్రామంలో గిరిజనులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు,అలాగే మండలంలో నెలకొన్న కొన్ని ప్రధాన సమస్యల గురించి మంత్రి సత్యవతి రాథోడ్ క బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత వినతిపత్రం అందజేయడం జరిగింది.
Post A Comment: